ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 1 ప్రజాపాలన ప్రతినిధి *మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బం
Published: Monday January 02, 2023
ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగులూరు గ్రామంలో పైళ్ళ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇరుముడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ రాష్ట్ర బిఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు భక్తులు తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network: