జమాలాపురం వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి ఆలు

Published: Thursday June 23, 2022
మధిర జూన్ 22 ప్రజా పాలన ప్రతినిధి  
 ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం గ్రామం వద్ద బుధవారం నాడు మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. స్థానిక ప్రజలు గమనించి గాయపడిన వృద్ధులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.