'భావితరాలకు ఆదర్శ పాత్రులు మన చేకూరి కాశయ్య'

Published: Monday July 05, 2021
మధిర, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిరలో రోజు చేకూరి కాశయ్య గారి సంస్మరణ సభను నిర్వహించిన వారి మిత్రబృందం దీనికి అధ్యక్షత వహించిన శ్రీ కు శ్రీ కృష్ణ ప్రసాద్ సభలో కాకతీయ కమ్మ సేవా సమితి ముఖ్య నాయకులు శ్రీ చెరుకూరు నాగార్జున రావు మాట్లాడుతూ తూ భావితరాలకు ఆదర్శ పాత్రులుగా నిలిచారని వివాద రహితుడు మృదుస్వభావి మచ్చలేని రాజకీయ జీవితం గడిపి మధుర ప్రాంతానికి వన్నె తెచ్చారని కొనియాడారు ఉమ్మడి జిల్లాలో కమ్మ సంఘం ఐక్యతకు కృషి చేశారని ఎంతో మందికి రాజకీయ ఆదర్శ పాత్రుడిగా పెద్దగా స్నేహశీలి గా మెలిగి మధ్య ప్రాంతం వాసుల మనసు లో లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మొండితోక లత మాజీ శివాలయం చైర్మన్శ్ శ్రీనివాస రావు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు కాకతీయ కమ్మ సేవా సమితి రిటైర్డ్ద్ఎండ్. ఓ నాగేశ్వరావుటిఆర్ఎస్ టిడిపి నాయకులు మల్లాది హనుమంతరావు వాసిరెడ్డి రామనాథం మల్లు నందినిపాల్గొన్నారు