అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న- రెవెన్యూ సిబ్బంది
Published: Thursday June 23, 2022
రాయికల్, జూన్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలంలో అక్రమంగాఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బుధవారం రోజున రాయికల్ తహసిల్దార్ దిలీప్ నాయక్ తనసిబ్బందితో కలిసిపట్టుకున్నారు. ట్రాక్టర్లు ఇటిక్యాలకు చెందినవిగాఆయన తెలిపారు. ఇలాగే అక్రమంగాఇసుకను తరలిస్తే కఠినమైన చట్టబద్ధచర్యలు తీసుకుంటామని తహసిల్దార్ దిలీప్ నాయక్ హెచ్చరించారు.
Share this on your social network: