అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న- రెవెన్యూ సిబ్బంది

Published: Thursday June 23, 2022

రాయికల్, జూన్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలంలో అక్రమంగాఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బుధవారం రోజున రాయికల్ తహసిల్దార్ దిలీప్ నాయక్ తనసిబ్బందితో కలిసిపట్టుకున్నారు. ట్రాక్టర్లు ఇటిక్యాలకు చెందినవిగాఆయన తెలిపారు. ఇలాగే  అక్రమంగాఇసుకను తరలిస్తే కఠినమైన చట్టబద్ధచర్యలు తీసుకుంటామని తహసిల్దార్ దిలీప్ నాయక్ హెచ్చరించారు.