మహారాజ్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని: జాటోత్ వీరన్న
Published: Tuesday February 09, 2021
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ప్రజా పాలన: సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి 15వ తారీకున నెల్లికుదురు మండలంలో గల తండా వాసులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నేడు ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షుడు జాటోత్ వీరన్న తెలిపాడు ఈ కార్యక్రమంలో వీరన్న మాట్లాడుతూ 15వ తారీఖున జరిగేటువంటి సేవాలాల్ యొక్క జయంతి కన్నుల పండుగలా చేయాలని సేవాలాల్ చేసిన పోరాటాలు లంబాడి హక్కులకు పోరాటం ప్రపంచానికి తెలియపరచాలని వీరన్న మండల కేంద్రంలో పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వాంకుడోత్ మోహన్, గూగులోత్ రమేష్, గూగులోతు రామోజీ, వాంకుడోత్ లోక్య నాయక్, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: