కాంగ్రెస్ నాయకుల పరామర్శ
Published: Friday June 17, 2022
కోరుట్ల, జూన్ 16 ( ప్రజాపాలన ప్రతినిధి ):
అయిలాపూర్ గ్రామం లో కోరుట్ల మాజీ ఎంపీపీ తాటికొండ విష్ణు తల్లి తాటికొండ శంకరమ్మ ఇటివల అనారోగ్యంతో చనిపోగా వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణా రావు పరామర్శించారు.వారి వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయినపల్లి సత్యం రావు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి నాయకులు తాటికొండ బాబు, మరుపాక సుమన్,ఎనుగందుల పద్మ, ఏలేటి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: