వ్యాక్సినేషన్ ను పరిశీలించిన తహసీల్దార్

Published: Friday December 17, 2021

ఇబ్రహీంపట్నం డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని వర్ష కొండ గ్రామంలో జరుగుతున్న వాక్సినేషన్ కార్యక్రమాన్ని తహశీల్దార్ రమేష్ గారు, ఎంపీడీవో ప్రభు పరిశీలించారు. వాక్సినేషన్ తొందరగా పూర్తి చేయాలని సూచించారు ఏ ఎన్ ఎం విజయ కుమారి, అంగన్వాడి కార్యకర్తలు  పద్మ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.