హుజురాబాద్ సభకు బయలుదేరిన నాయకులు

Published: Tuesday August 17, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిది హుజురాబాద్ దళిత బంద్ కెసిఆర్ సమావేశానికి మండల కేంద్రం నుండి టిఆర్ఎస్ పార్టీ మండల  అధ్యక్షులు డేగల పాండు ఆధ్వర్యంలో దళిత టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరారు. బయలుదేరిన వారిలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మామిళ్ల రత్నయ్య, తక్కళ్ళ సంజీవ, పోలెపాక బిక్షపతి, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు శాంతి కుమార్, సర్పంచ్ లు నరసింహ, మీసాల శేఖర్, నాయకులు బట్టు సాయి, శ్రీలత రమేష్ తదితరులు ఉన్నారు.