కాకతీయ కమ్మ సేవా సమితి మధిర వారి ఆధ్వర్యంలో బుధ వారం నాడు కరొనా పేషెంట్లకు భోజనం పంపిణీ

Published: Thursday June 17, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి 16వ తేదీ మధిర మున్సిపాలిటీఈ రోజు దాత విజయవాడ కు చెందిన నాదెండ్ల రాంబాబు, క్రాంతిక దంపతులు గార్లు కమ్మ సేవా సమితి నేతలు గడ్డం శ్రీనివాసరావు, మల్లాది వాసు, చెరుకూరు నాగార్జున ఆధ్వర్యంలో సేవా సమితి వాలెంటీర్లు మధిరలో వున్న రోగులకు, అలాగే  పలు గ్రామాల్లో గల కరొన భాధిథులకు, పలు గ్రామాల్లో 150 మందికి భోజనం పంపిణీ చేసారు. ఈ కార్యక్రంములో మధిర trs సీనియర్ నాయకులు గడ్డం భద్రయ్య, నిడమానూరు వంశీ, సేవా సమితి నాయకులు మెడ వెంకటేశ్వరావు, చలసాని సుబ్బారావు, నరమనేని అనీల్, వాసిరెడ్డి శ్రీను పాల్గొన్నారు.