నీట మునిగిన పంట పొలాలు...

Published: Wednesday September 14, 2022

రైతు కంట కన్నీరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర వద్ద గోదావరి వరదలో మునిగిన వరి చేన్లు. ఇప్పటికీ నాలుగు సార్లు గోదావరి రావడంతో పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగి రైతుకు తీవ్ర నష్టం జరిగినది. దీనికి కారణం విపరీతంగా కురుస్తున్న వర్షాలు ఒకటైతే పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు, మరియు ఆంధ్రాలో కడుతున్నటువంటి పోలవరం కాపర్ డ