పండుగ సంతోష కరమైన వాతావరణంలో జరుపుకొవాలి

Published: Thursday September 09, 2021
సంగారెడ్డి, సెప్టెంబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : పండుగ అనేది సంతోష కరమైన వాతావరణంలో జరుపుకునే విధంగా ఉండాలన్నారు. అలా కాకుండా పండుగ పేరుతో చందాలకు ఎగబడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా చందాలకొరకు రోడ్డుకు అడ్డంగా రాల్లు కట్టెలను పెట్టి వచ్చే పోయే ప్రయాణికులను చందాలు చెల్లించాలని కొందరు ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.