బహుజన రాజ్యాధికార యాత్ర కు మద్దతుగా బైక్ ర్యాలీ

Published: Thursday July 21, 2022

ఇబ్రహీంపట్నం, జూలై 20 ( ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని ఊర బైక్ యాత్ర నిర్వహించారు బీసీలకు 70 సీట్లు బీఎస్పీ తోనే సాధ్యం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రోజులా రా ఏకం కండి అధికారాన్ని చేపట్టండి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది భారత రాజ్యాంగం వచ్చి 72 సంవత్సరాలు అవుతున్నా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 340 నీ ఈ మనువాద పాలకులకు బీసీల రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడం లేదని 340 ఆర్టికల్ ను  బీసీలను తీసుకుని బి ఎస్ పి తో కలిసి వచ్చి పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు గెలిచి రాజ్యాధికారాన్ని చేపట్టాలని మనకు కావాల్సిన విద్య వైద్యం ఉపాధి కావాలి భారతదేశంలో  సదా భాగమైన బీసీలను రాజ్యాధికారం చేపట్టాలి ఈ దేశంలో ఎవరి జనాభా ఎంత వారి వాటా ఎంత అంటున్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే రైతులకు గిట్టుబాటు ధర విద్యార్థులకు ఉన్నత విద్య ప్రజలకు మెరుగైన వైద్యం యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించే పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే అని కోరారు ఈ కార్యక్రమంలో సమ్మెట అనిల్, గుజ్జరి ప్రకాష్, బొబ్బిలి గోపి, బొబ్బిలి కిషోర్, బొబ్బిలి రవి, మరియు అన్ని గ్రామాల యువకులు పాల్గొన్నారు.