సంతాపం తెలిపిన టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి
Published: Monday November 28, 2022
రామనాథం ఎర్రుపాలెం నవంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి ఎరుపాలెం గ్రామంలో ఆదివారం నాడు ఉదయం మృతి చెందిన వయోవృద్ధురాలు,
ఎర్రుపాలెం మండల టీడీపీ ఉపాధ్యక్షులు దేవరకొండ మోహనరావు మాతృమూర్తి దేవరకొండ కోటమ్మ (82) భౌతికకాయాన్ని దర్శించి టీడీపీ జెండా కప్పి పూలమాల వేసి నివాళులు అర్పించి సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులను పరామర్శించిన
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం మండల అధ్యక్ష కార్యదర్శిలు దోమందుల సామెయిల్ గురజాల సత్యనారాయణ ఖమ్మం జిల్లా టీడీపీ కార్యవర్గ సభ్యులు గూడూరు వెంకటేశ్వర రెడ్డి మండల తెలుగు రైతు అధ్యక్షులు శీలం నాగిరెడ్డి అయ్యవారిగూడెం టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు మరియదాసు తదితరులు
Share this on your social network: