బైక్ ఢీకొని వ్యక్తి కి గాయాలు
Published: Tuesday August 03, 2021
మధిర, ఆగస్టు 02, ప్రజాపాలన ప్రతినిధి : మధిర నుండి సూర్యదేవర కృష్ణయ్య ఇతని వయస్సు 65 సంవత్సరాలు ఇతను మధిర నుండి తన స్వగ్రామం కృష్ణాజిల్లా తునికిపడు గ్రామానికి వెళుతుండగా పి వి ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా వెనకనుంచి బైకు తగలడంతో అతను కింద పడిపోవడంతో అతనికి కుడి కన్ను దగ్గర దెబ్బ తగలడంతో రక్తస్రావం లో పడి ఉండటంతో అక్కడ స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో మధిర నుండి 108 అంబులెన్సు సంఘటనా స్థలానికి చేరుకొని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గజ్జలకొండ శివ నాగేశ్వరావు పైలెట్ నరసింహారావు చేరుకొని ప్రధమ చికిత్స అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది
Share this on your social network: