సయ్యిద షాబీర్ భాష ఆధ్వర్యంలో 231 బూత్ స్థాయి కమిటీ ఎన్నిక. బూర్గంపాడు (ప్రజాపాలన.)

Published: Friday December 02, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు  ఆదేశానుసారం.నేడు  భూర్గంపహాడ్ గ్రామ పంచాయతీ గౌతమీ పురం లో 231 బూత్ కమిటీ సమావేశం, బూత్ ఇంచార్జ్ సయ్యద్ షాబీర్ పాషా ఆధ్వర్యంలో నిర్వియించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు తీసుకెళ్లడంలో ముందుకు రావాలని కోరారు. ప్రతి ఇంటికి గడపగడప తిరుగుతూ పూర్తిస్థాయిలో ఎమ్మెల్యే కాంతారావు గారు చేసే అభివృద్ధి ప్రజలకు చేరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మేకల నరసింహరావు, వార్డు మెంబర్ సంపత్, బి ఆర్ ఎస్ గ్రామ ఎస్. సి. సెల్ అద్యక్షుడు మందా ప్రసాద్,కోట. రమేష్, కేసుపాకా మహేష్ ,బర్ల ప్రవీణ్, బింగి తిరుమల రావు,కేశుపాక రమేష్, కేసుపాక బొందయ్య, కేసుపాక రాజు ,కొమ్ము బాలాజీ, కేసుపాక ప్రసాద్, బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...