మామునూర్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క

Published: Tuesday March 07, 2023
ఎర్రుపాలెం, మార్చి 6 ప్రజా పాలన ప్రతినిధి: మండలం మామునూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ (ఆరోగ్య ఉప కేంద్రం) ను,గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని సిఎల్పీ నేత *భట్టి విక్రమార్క మల్లు* ప్రారంభించారు ఈ సందర్భంగా సిఎల్పీ నేత పంచాయితీ పాలకవర్గాన్ని అభినందించారు ...
 ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారబత్తిని మోహన్ రావు,బండారు నర్సింహ రావు ,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మేమిరెడ్డి,సుధాకర్ రెడ్డి,tpcc సభ్యులు శీలం ప్రతాప్ రెడ్డి,ఎంపీటీసీ నల్లపురెడ్డి ప్రవల్లిక,కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగి రెడ్డి, పులుబండ్ల చిట్టిబాబు,నవీన్ తదితరులు పాల్గొన్నారు.