మామునూర్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సిఎల్పీ నేత భట్టి విక్రమార్క
Published: Tuesday March 07, 2023
ఎర్రుపాలెం, మార్చి 6 ప్రజా పాలన ప్రతినిధి: మండలం మామునూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ (ఆరోగ్య ఉప కేంద్రం) ను,గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని సిఎల్పీ నేత *భట్టి విక్రమార్క మల్లు* ప్రారంభించారు ఈ సందర్భంగా సిఎల్పీ నేత పంచాయితీ పాలకవర్గాన్ని అభినందించారు ...
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారబత్తిని మోహన్ రావు,బండారు నర్సింహ రావు ,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మేమిరెడ్డి,సుధాకర్ రెడ్డి,tpcc సభ్యులు శీలం ప్రతాప్ రెడ్డి,ఎంపీటీసీ నల్లపురెడ్డి ప్రవల్లిక,కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగి రెడ్డి, పులుబండ్ల చిట్టిబాబు,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: