ఎరుకరుల సమస్యలపై చైర్మన్ స్రవంతి తాసిల్దార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు
Published: Tuesday October 18, 2022
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఎరుకల కులస్తుల సంఘం సోదరులతో కలిసి మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు ఎమ్మార్వో ని కలిసి ఎరుకల కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను, మున్సిపాలిటీలో ఉన్న ఐదు గ్రామాలలో పూర్తిగా పందులను తొలగిస్తున్న కారణంగా ఎరుకల సోదరులు జీవనోపాధి కోల్పోతున్నారు కాబట్టి మున్సిపాలిటీకి దూరంగా ఎరుక సోదరులకి 5 ఎకరాల భూమిని కేటాయించినట్టయితే అక్కడ శాశ్వత షెడ్లను నిర్మించుకొని జీవనోపాధి పొందగలమని వారు విన్నవించుకుంటున్నారు కాబట్టి ఎమ్మార్వో గారు 5 ఎకరాల స్థలానికి కేటాయించవలసిందిగా మున్సిపల్ చైర్మన్ గా ఎరుకల సోదరలు తరుపునుండి కోరుతున్నాం.
Share this on your social network: