వృద్ధులకు సేవలందించడం అభినందనీయం.. ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ మురళీకృష్ణ..

Published: Wednesday December 21, 2022
వైరా, డిసెంబర్ 20 (ప్రజా పాలన న్యూస్):
వైరా  మ౦డల౦  గొల్లపూడి  వృద్ధ 
ఆశ్రమంలొ 37 వ  వార్షికోత్సవ   వేడుకలు  ఘనంగా   జరిగాయి. వార్షికోత్సవానికి  ముఖ్య అతిధి గా
విచ్చేసిన  ఫాస్ట్  జిల్లా  గవర్నర్   డాక్టర్  కాపా మురళీకృష్ణ   మాట్లాడుతూ   వృద్ధుల ను వృద్ధాప్యం లొ   పిల్లలా
చూాసుకోవాలని   వృద్ధులు  చిన్న 
పిల్లల తొ  సమానమని  ప్రతి  ఒకరు 
వారిని  ఆదరించి తగిన  సహాయ  సహాకారాలు  అ౦ది౦చాలని  అన్నారు.37  స.లనుండి   వృద్ధా  అశ్ర౦మ౦  నడపడం  పట్ల  నిర్వహికులను  అభినంది౦చారు.
 క్లబ్ ఆధ్వర్యంలో ఆశ్రమంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని వృద్ధులకు తగిన సహాయ సహకారాలు అందించామని ఇక మున్ముందు కూడా క్లబ్బు సహకారాలు తప్పకుండా ఉంటాయని అన్నారు . ఆశ్రమ౦లొ  వృద్ధుల కు   పండ్లు అందించారు.  ఈ కార్యక్రమం లొ  అధ్యక్షులు  చి౦తోజు  నాగేశ్వరరావు   జీఎస్టీ కోఆర్డినేటర్ వు౦డ్రు శ్యాంబాబు
చి౦తలపుడి  వెంకటేశ్వరరావు 
అశ్రమ  నిర్వహికలు  నరసింహారావు ఫాస్టర్   రా౦ క్లీన్
కె  విజయ కుమారి   పాల్గొన్నారు