కొండ లక్ష్మణ్ బాపూజీ వర్దంతి కి నివాళులు... --ఛైర్పర్సన్ డా. బోగ. శ్రావణి ప్రవీణ్

Published: Thursday September 22, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి): కొండ లక్ష్మణ్ బాపూజీ వర్దంతి సందర్భంగా పట్టణ అంగడి బజార్ వద్ద వారి విగ్రహానికి మున్సిపల్ ఛైర్పర్సన్ డా. బోగ. శ్రావణి ప్రవీణ్  పూలమాల వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధనలో వారి కృషి మరువలేనిది అని వారి విశిష్టత గురుంచి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘము, అధ్యక్షులు ఆకు బత్తిని శ్రీనివాస్, ఉపాద్యక్షలు చింతకింది రవి చందు, ప్రధాన కార్యదర్శి తాటిపాముల వినోద్ కుమార్, సహాయ కార్యదర్శి బోగ రాజు, కౌన్సిలర్స్ అల్లె గంగాసాగర్, దాసరి లావణ్య ప్రవీణ్, సేవా సంఘముమాజీ అధ్యక్షులు సిరపురం జితేందర్, కార్యవర్గ సభ్యులు, బొద్దున రాజేష్, చెటుపెల్లి గణేష్, మ్యాన రమేష్, ద్యావనపెల్లి రాజేందర్ తదితరులున్నారు.

 
 
 
Attachments area
 
 
a