మంకెన కృష్ణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎంపీ నామా నాగేశ్వరరావు..

Published: Monday April 25, 2022
పాలేరు ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన మంకెన కృష్ణయ్య, చిత్రపటం వద్ద పూలమాలతో నివాళులు అర్పించిన ఖమ్మం ఎంపీ. టిఆర్ఎస్. పార్లమెంటు నాయకులు నామా నాగేశ్వరరావు, మరియు ఈ కార్యక్రమంలో  నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, వజ్జా శ్రీనివాసరావు, ఖమ్మం సి డి సి చైర్మన్ నెల్లూరు లీలా ప్రసాద్, దండా పుల్లయ్య, మంకెన వెంకటేశ్వరరావు, తదితరుల కలిసి స్వర్గీయ మంకెన కృష్ణయ్య, ఘనంగా నివాళులు అర్పించారు.