జన్నారం రూరల్, మే 17, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా

Published: Wednesday May 18, 2022
మంచిర్యాల బ్యూరో, మే 17, ప్రజాపాలన: 
 
 తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పాత మంచిర్యాల గోదావరి ఒడ్డున మే 18 19వ తేదీన విశేష పూజా కార్యక్రమాలు మే 20 తేదీన గంగా దేవి విగ్రహ ప్రతిష్టాపన 22వ తేదీన ఆదివారం రోజున బోనాల కార్యక్రమాలు నిర్వహించబడును ఇట్టి కార్యక్రమంలో గంగ పుత్రులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని గంగపుత్ర సంఘం పట్టణ అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు మునిసిపల్ చైర్మన్ పెంట రాజయ్య నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజేత రావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు పాల్గొని గంగాదేవి కృపకు పాత్రులు కాగలరని మనవి ప్రకటన విడుదల విడుదల చేసిన వారిలో  కునా రపు చందు, గుమ్ముల రమేష్, మగ్గిడి గోపాల్, శెట్టి పల్లి గట్టయ్య ,ఆరెందుల రాజేశం, మంచర్ల సదానందం తదితరులు పాల్గొన్నారు