తాత మధుని ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలుఎంపిపి మెండెం లలితా వెంకన్న
Published: Tuesday November 23, 2021
మధిర 22వ తేదీ నవంబర్ ప్రజాపాలన ప్రతినిధులు : ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుని ఎంపిక చేయడం పట్ల మధిర ఎంపీపీ టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు మెండెం లలిత వెంకన్న హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూరు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షానే పోరాడే పార్టీటీ అని అదేవిధంగా అన్ని వర్గాలను కలుపుకుంటూూ ముందుకు వెళ్తారని వారు తెలిపారు దేశంలోతెలంగాణ రాష్ట్రంనెంబర్ వన్ అని తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా వేరే రాష్ట్రాలు ఆదర్శం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. మధిర మండలంలో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తాత మధుకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ వలసినదిగా వారు కోరారు.
Share this on your social network: