దొండపాటి ను పరామర్శించిన ప్రముఖులు

Published: Monday November 22, 2021
మధిర నవంబ 21 ప్రజాపాలన ప్రజల ప్రతినిధి : మధిర మండలం ఖమ్మం పాడు గ్రామం డిసిసిబి వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ఇటీవల మోకాలు సర్జరీ చేయించుకున్నoదువలన వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు, శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం అధ్యక్షుడు కురువెళ్ళ కృష్ణ, మన తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ నాళ్ల శ్రీనివాస రావు, మహంకాళి శ్రీనివాసరావు