తహశీల్దార్ తోట రవీందర్ కు సన్మానం

Published: Friday April 09, 2021
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 
మల్లాపూర్, ఏప్రిల్ 08 ( ప్రజాపాలన ప్రతినిధి ) : మల్లాపూర్ మండల తహశీల్దార్ కార్యాలయానికి బదిలీ గా నూతనంగా వచ్చిన తహసిల్దార్ తోట రవింధర్ ను గురువారం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ఎర్ర రమేష్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దిరెడ్డి లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి సిద్ద బాలరాజు, స్వేరో జిల్లా నాయకులు దప్పుల నర్సయ్య, బడె బాల గంగాధర్, నిగ రవి, మల్యాల శ్రీనివాస్, ఉయ్యాల లక్ష్మణ్, నల్ల లక్పతి, బిడుదుల సంజీవ్, బోల్లారపు శేఖర్, ఉల్లెందుల శంకర్, ఎర్ర గంగరాజం, సాయిలు, నాగం శేఖర్, సుంకె శంకర్, ఎలా రమేశ్, బద్దినెపల్లి నర్సయ్య, ఎర్ర తేజ, బడె గంగరాజం, సుంకె గంగరాజం, సింగారపు పోశయ్య, చెప్పాల చిన్న రాజం, లు పాల్గోన్నారు.