ఇంటికి నిప్పు పెట్టి ఆరుగురు దళితులను సజీవ దహనం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి జాతీయ మ
Published: Monday December 19, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపురం గ్రామంలో దురదృష్టకర సంఘటన జరిగింది.ఈ సందర్భంగా పిల్లి రావమ్మ మాట్లాడుతూ
దుండగులను కఠినంగా శిక్షించాలని జాతీయ మాల మహానాడు పిల్లి రవి వర్మ డిమాండ్ చేశారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులను
ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి. చేశారు
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రజలని చైతన్యం చేయాలని పిల్లి రవి వర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈకార్యక్రమంలో జాతీయ మాల మహానాడు నియోజకవర్గ ఇన్చార్జ్ పిల్లి రవివర్మ, వెంకటేష్, వెంకటరమణ, నంది పెదవెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: