కస్టమ్ హైరింగ్ సెంటర్ ను ప్రారంభించిన - జడ్పీ చైర్ పర్సన్ వసంత

Published: Thursday October 29, 2020

జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన): కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో ఐకేపీ జగిత్యాల జిల్లా సమాఖ్య సంగం ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ ను జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత కోరుట్ల ఏమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ప్రారంభోత్సవం చేశారు. ఈ సమావేశంలో సమాఖ్య సంగం సభ్యులు పాల్గొన్నారు.