వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు

Published: Monday September 12, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 11ప్రజపాలన ప్రతినిధివినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అనాజ్ పూర్ గ్రామం లోని  ఫ్రెండ్స్ యూత్,యువసేన యూత్,ఏకాదంత యూత్,ఓంకార్ యూత్,మదర్ఇండియా యూత్, గణేష్ ఉత్సవ కమిటీ బిసి కాలనీ,విజయగణేష్ యూత్, యంగ్ స్టార్ యూత్, రాక్ స్టార్ యూత్, శివసేన యూత్, జనచైతన్య యూత్ (గుట్ట) అసోసియేషన్ల  ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాధుల్ని దర్శించుకొని  నిమర్జన కార్యక్రమంలో  పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందిన  కాంగ్రెస్ పార్టీ యువనాయకులు చిలుక మధుసుధన్ రెడ్డి.