కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపియ్యాలి చౌటుప్పల్, అక్టోబర్ 19 (ప్రజాపాలన

Published: Thursday October 20, 2022
చౌటుప్ప మున్సిపాలిటీ పరిధిలో పదో వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సతీమణి కూసుకుంట్ల అరుణ ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెట్టి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు, వార్డులో ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వేసిన సిసి రోడ్లు డ్రైనేజీలు మాత్రమే ఉన్నాయి, గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మూడున్నర సంవత్సరంలో పదవిలో ఉన్న ఈ వార్డులో ఏం అభివృద్ధి చేయలేదు, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిపిస్తే త్వరగా అభివృద్ధి చేస్తారు,కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కళ్యాణ లక్ష్మి రైతుబంధు దళిత బంధు వృద్ధులకు ఆసరా పింఛన్లు ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూతురు రమ్య కోడలు స్రవంతి, కొడుకు శ్రీనివాసరెడ్డి, పదో వాడ్డు కౌన్సిలర్ బొడిగె అరుణ, బాలకృష్ణ,వార్డు అధ్యక్షుడు పోలోజు శ్రీనివాస్ చారి,  తదితరులు పాల్గొన్నారు
 
 
 
Attachments area