అభివృద్ధి పనులకు భూమి చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ మున్సిపల్ ఛైర్పెర్సన్ డా. బోగ శ్రావణి
Published: Saturday December 26, 2020
జగిత్యాల, డిసెంబర్ 25 (ప్రజాపాలన):
జగిత్యాల పట్టణంలోని 8వ వార్డు గోత్రాల కాలనీలో సిసి డ్రైనేజి మరియు రోడ్డు నిర్మాణం కోసం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ డా. బోగ శ్రావణి భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్ స్థానిక కౌన్సిలర్ వనరాసి మల్లవ్వ తిరుమలయ్య తెరాస పట్టణ అద్యక్షుడు గట్టు సతీష్ డిఈ లచ్చిరెడ్డి మరియు కౌన్సిలర్లు నాయకులు వార్డు ప్రజలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: