గురు పౌర్ణమి సందర్భంగా పలువురు సన్మానంఎర్రుపాలెం

Published: Thursday July 14, 2022
 జులై 13 ప్రజాపాలన ప్రతినిధి ఎర్రుపాలెం మండలం ఎరుపాలెం పలువురు అధికారులు నాయకులు బుధవారం నాడుగురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజు టిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో గురువులు సమానులైన మధిర వ్యవసాయ  మార్కెట్  మాజీ చైర్మన్ శ్రీ చావా రామకృష్ణ ఎర్రుపాలెం ఎమ్మార్వో కిమరియు ఎంపీడీవో  వైస్ ఎంపీపీ రామకోటయ్య గారి కి హనుమంతరావు  రైల్వే వెంకటేశ్వరరావు  శాలువా కప్పి పుష్పగుచ్చం  ఇచ్చి సత్కరించం  జరిగింది 

ఈ కార్యక్రమంలో  టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు , చావా వేణు ,సర్పంచ్ అప్పారావు , ఎంపీటీసీ కత్తులు , సర్పంచ్ పురుషోత్తరాజు  సర్పంచ్ భాస్కర్ రెడ్డి  దేవరకొండ రవి , మాజీ  సర్పంచ్ పవన్ , ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు భాస్కర్ , నండ్రు రవి , చిన్న పుల్లారెడ్డి , తోటపల్లి బాలరాజు , ప్రకాష్ , దుర్గారావు  , రాంబాబు ,  సుధీర్ తదితరులు పాల్గొన్నారు

 
 
 
 
 
Reply
Forward