మధ్యాహ్నానికే వెంకటేశ్వర తండా పాఠశాల కు మూత

Published: Wednesday September 07, 2022
ప్రజా పాలన ప్రతినిధి నవాబ్ పేట:
 
మండల పరిధిలోని వెంకటేశ్వర తాండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సెలవు తీసుకుని వెళ్ళడంతో సీఆర్పి ఆ పాఠశాల మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులను ఇంటికి పంపించి వెళ్ళిన సందర్భం ప్రజా పాలన న్యూస్ వెలుగులోకి తీసుకువచ్చింది.ఈ విషయం స్థానిక ప్రజలను వివరాలు అడుగగా ఇప్పుడే సార్ వెళ్లి పోయాడు అని అన్నారు.మేడమ్ రాలేదు అని అన్నారు.మండలంలో పర్మినెంట్ ఎంఈఓ లేకపోవడం ఊ ఇంచార్జీ గా ఉన్న ఎంఈఓ రాజు నాయక్ కు ఉపాధ్యాయుల పనితీరు తెలుసుకునే పరిస్థితి లేదు.ఆడిందే ఆట పాడిందే పాట గా ఉంది.