టిఆర్ నగర్ లో దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు... ---మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ.శ్రావణి

Published: Thursday September 29, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): టిఆర్ నగర్ లో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారిని మంగళవారం దర్శించుకొని కుంకుమ పూజ లో పాల్గొని ప్రత్యేక పూజలు మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్ నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చంద్ పాషా, వొద్ది శ్రీలత, భవాని దీక్ష పరులు, నాయకులు వొద్ది రామ్మోహన్, గుండా రాజు, చింటూ గౌడ్, చింతల శ్రీను, రంజిత్, శేఖర్ వార్డ్ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.