ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వేసిన టి డి వ్యాక్సిన్.
Published: Tuesday November 08, 2022
కొడిమ్యాల, నవంబర్ 07 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో సోమవారం హెల్త్ వెల్ సెంటర్ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఏడు తేదీ నుండి నుండి 19 వరకు.
పది సంవత్సరాల నుండి 16 సంవత్సరాల విద్యార్థి- విద్యార్థులకు టి డి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఊట్కూరి రాజశేఖర్ రెడ్డి , ఎంపీటీసీ ఊట్కూరి మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజాకిషన్, హెల్త్ వెల్ వెల్నెస్ సెంటర్ సిహెచ్ఓ డాక్టర్ హరిక, ఏఎన్ఎం సంయుక్త. ఆశ కార్యకర్తలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: