*పేదింటి ఆడబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది చిలుక మధుసూదన్ రెడ్డి* *ఇబ్రహీంపట్నం మండలం

Published: Tuesday August 23, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 22ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం మండలం పరిధి లోని ముకునూర్ గ్రామంలో సోమవారం రోజున ఇటీవల ఆడబిడ్డల వివాహం పేద రెండు కుటుంబాలకు శివరాల పోషయ్య మహమ్మద్ అహ్మద్ కుటుంబాలకి మండల కాంగ్రెస్ నాయకులు గుత్తా రాజశేఖర్ రెడ్డి సహకారం తో చెరో 5000/- వేలు మొత్తం 10000/- వెల రూపాయలను కాంగ్రెస్ పార్టీ యువనాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి చేతుల మీదగా అందించడం జరిగింది.. ఈ సందర్భంగా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు..పేద కుటుంబాలని ఆదుకోవడం సామజిక బాధ్యత అని అన్నారు..ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుత్తా రాజశేఖర్ రెడ్డి.వార్డు సభ్యులు దేవేందర్,తరుణ్ రెడ్డి,చందు,సాయి,వంశీ ,శ్రీకాంత్, మహేష్,కిషోర్ తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.