బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

Published: Friday January 27, 2023
మధిర జనవరి 26 ప్రజాపాలన ప్రతినిధి మధిర బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్రర వేడుకలుజెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పట్టణ అధ్యక్షుడు కనుమూరు వెంకటేశ్వర మంండల కార్యదర్శి భాస్కర్ రెడ్డి పట్టణ కార్యదర్శిశ్రీనివాసరావు కలసి జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో 74గణతంత్ర వేడుక లు ఘనంగా నిర్వహించడం ప్రజాస్వామ్యంలో పరిరక్షణపై ప్రతి ఒక్కరూరాజ్యాంగ స్ఫూర్తితో అనుగుణంగాధైర్యంగా ముందుకు సాగాలని వారు తెలిపారు ఈ  కార్యక్రమంలో మధిర మున్సిపల్ చైర్మన్ మొండితోక లత జయాకర్, ఎంపీపీ మెండెం లలిత వెంకయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం విద్యాలత వెంకటరెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ యన్నంశెట్టి అప్పారావు, కౌన్సిలర్లు మెడికొండ కల్యాణి, గద్దల మాధురి, దీరావత్ మాధవి తదితరులు పాల్గొన్నారు