రెండో రోజున ఈడికి హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి

Published: Thursday September 29, 2022
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో   మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచి  అభివృద్ధిని గాలికి వదిలేసిన ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి అనేక అక్రమ సంపాదన సంపాదించుకొని నేడు ఈడి ముందు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇబ్రహీంపట్నం ప్రజలకు చెడ్డపేరుగా భావించిని నిజాయితీని నిరూపించుకోవాలని ఎమ్మెల్యే పదవికి నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాలని  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్ డిమాండ్ ఆయన విలేకరులతో మాట్లాడుతూ దాదాపు 15 సంవత్సరాల నుండి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా మీరు ఉండి అనేక అక్రమ సంపాదనకే ఎక్కువ  సమయం  కేటాయించి.  ప్రజల యొక్క సంక్షేమ నీ పూర్తిగా మార్చారు దీనికి నిదర్శనమే ఈడి ముందు హాజరు కావలసిన పరిస్థితి ఏర్పడిందని అని  జలముని రవీందర్ తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందు బాట్లో ఉన్నాయని గొప్పలు చెప్పిన ఎమ్మెల్యే ఈరోజు ఏమయింది మాన విలువలకు దెబ్బతీసిన ప్రజల దూరమైన ఎమ్మెల్యే
ఇప్పటికైనా రాజీనామా చేస్తే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. 
 
 
 
Attachments area
 
 
 

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి.