ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 25ప్రజాపాలన ప్రతినిధి *మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం లో పాల్గొన
Published: Wednesday October 26, 2022
మంగళవారం రోజున మునుగోడు ఉప ఎన్నికలలో అజిలాపూరం గ్రామంలో తెరాస బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ ని భారీ మెజారిటీ లో గెలిపించాలని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోదరి రామిడి సుజూత సత్తి రెడ్డి తో తెరాస అధ్యక్షులు అల్వల్ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ ఆకుల యాదగిరి తెరాస ముఖ్య నాయకులు ముత్యాల (చిన్న)నరేష్ గుంటి భీంరావ్ అజిలాపురం గ్రామ అధ్యక్షులు యాదగిరి యూత్ ఉపాధ్యాక్షులు అర్జున్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.
Share this on your social network: