ప్రోత్సాహక బహుమతి అందజేత
Published: Tuesday July 19, 2022
జన్నారం జూలై 18, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపుర్ ఉన్నత పాఠశాల 2021-22 విద్యా సంవత్సరం పదవ తరగతి వంద శాతం ఉత్తీర్ణత సాధించింది సోమవారం తెలిపారు, పదవ తరగతి పలితాలలో పాఠశాల మెుదటి స్థానం వచ్చిన లక్కకుల రచనకు పదివేల ఒకవేయ్యి పదహారు రూపాయిలను కేప్టన్ డాక్టర్ జి వి విజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు, ఈ కార్యాక్రమంలో తపాలాపుర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
Share this on your social network: