అనూహ్యంగా తీసుకుంటున్నా తెరాస పార్టీ సభ్యత్వాలు

Published: Thursday February 25, 2021
సారంగాపూర్, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో తెరాస పార్టీ సభ్యత్వాలు అనూహ్యంగా స్వీకరిస్తున్నారు. తెరాస ప్రవేశపేడుతున్న సంక్షేమ పథకాలు 2 లక్షల భీమాపథకనికి ఆకర్షితులైన ప్రజలు సభ్యత్వాలు తీసుకోవడంలో ముందుంటున్నారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ ప్యాక్స్ చైర్మన్ ఏలేటి నర్సింహారెడ్డి ఎంపీటీసీ ఏలేటి మమత ఏలేటి రవీందర్ రెడ్డి గ్రామ అధ్యక్షుడు బుతగడ్డ రమేష్ మరుకంటి మల్లేశం గంగరాజం గంగాధర్ ఉపేందర్ సిద్దు  మానుక గంగు తదితరులు పాల్గొన్నారు.