అనూహ్యంగా తీసుకుంటున్నా తెరాస పార్టీ సభ్యత్వాలు
Published: Thursday February 25, 2021
సారంగాపూర్, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో తెరాస పార్టీ సభ్యత్వాలు అనూహ్యంగా స్వీకరిస్తున్నారు. తెరాస ప్రవేశపేడుతున్న సంక్షేమ పథకాలు 2 లక్షల భీమాపథకనికి ఆకర్షితులైన ప్రజలు సభ్యత్వాలు తీసుకోవడంలో ముందుంటున్నారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ ప్యాక్స్ చైర్మన్ ఏలేటి నర్సింహారెడ్డి ఎంపీటీసీ ఏలేటి మమత ఏలేటి రవీందర్ రెడ్డి గ్రామ అధ్యక్షుడు బుతగడ్డ రమేష్ మరుకంటి మల్లేశం గంగరాజం గంగాధర్ ఉపేందర్ సిద్దు మానుక గంగు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: