అధికారులారా ప్రజాప్రతినిధులరా ఇప్పటికైనా అంబులెన్సు ను వినియోగం లోకి తేవాలని సిపిఐ పట్టణ క
Published: Saturday May 29, 2021
మధిర ప్రజా పాలన ప్రతినిధి : 28వ తేదీ ఒక తండ్రి మృతదేహన్ని మోటార్ సైకిల్ పై తీసుకువెళుతున్న వీడియో చూసి చాలా బాధ అనిపించింది. ఇదేదో బీహార్ లోనో లేకపోతే ఇంకే రాష్ట్రంలోనో కాదు మేధావులకు నిలయమైన, పలుకుబడి కలిగిన ప్రజాప్రతినిధులను ఎన్నుకొన్న మధిర లో ఇలాంటి పరిస్థితి రావడం అత్యంత భాదాకరం ఓ ప్రజా ప్రతినిధులరా ఖమ్మం జిల్లా అధికారులరా ఇటువంటి సంఘటనలు పునారావృత్తము కాకుండా మధిరలో MP నామా గారు ఇచ్చిన అంబులెన్సు ను తక్షణమే అందుబాటులోకి తేవాలని బెజవాడ రవి డిమాండ్ చేశారు.
Share this on your social network: