తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ జింఖానా గ్రౌండ్ జరిగే లో విజయ సంకల
Published: Monday July 04, 2022
మండలాల నుంచి వానలో వాహనాలలో అధిక సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్లారు విజయ సంకల్ప సభ కు ప్రజలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జిల్లా నాయకులు నాయకులు అందరూ కలిసి వాహనాల్లో సభను విజయవంతం చేయడానికి తరలివెళ్లారు. గ్రామాలలో ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తున్నారు .అని ఆనందంతో వారు సంతోషంతో హైదరాబాద్ వెళ్లి హాజరయ్యారు.
Share this on your social network: