మధిరలో ఘనంగా గురుపౌర్ణమి

Published: Thursday July 14, 2022
సాయి  ప్రసాదం  పంపిణీ మధిర జూలై 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు గురు పౌర్ణమి సందర్భంగా దివ్యసాయి సేవా ట్రస్ట్ చైర్మన్ పబ్బతి వెంకట రవి కుమార్ ఆధ్వర్యంలో మధిర లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించిన అనంతరం గురు పౌర్ణమి సందర్భంగా సాయి ప్రసాదం పంపిణీ ప్రారంభించిన దివ్య సాయి సేవా ట్రస్ట్ చైర్మన్ పబ్బతివెంకట రవి కుమార్ గురు పౌర్ణమి సందర్భంగా మధిరలోని శ్రీదివ్య శిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఉదయం నుంచి. సాయిబాబా కు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 
ప్రసాద పంపిణీ ప్రారంభం: భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని శ్రీ దివ్య సేవా ట్రస్ట్ చైర్మన్ పబ్బతి వెంకట రవికుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ట్రస్ట్ వారు మాట్లాడుతూ ఈ గురు పౌర్ణమి సందర్భంగా అందరూ బాగుండాలి ఆ సాయి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ ఆ సాయి కృప దీవెనలు అందరు ఉండాలని కోరుకుంటున్నాం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సాయి ప్రసాదం స్వీకరించి దివ్య సాయి. ట్రస్ట్ వారికి ఇలాంటి కార్యక్రమం చేసిన బాబా ఆశీస్సులు వారి వారి కుటుంబం నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాను ఈకార్యక్రమంలో ట్రస్ట్ కుటుంబ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం ప్రారంభమైనందున భక్తులు తరలివచ్చి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ట్రస్ట్ చైర్మన్ రవికుమార్, నిర్వాహకులు శ్రీహరి, మక్కెననాగేశ్వరరావు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు