,*ఉత్తమ ఎంపిడిఓ అవార్డు ఆంజనేయులు గారికి ఘన సన్మానం*

Published: Saturday January 28, 2023

*కొంధుర్గు మండల ఎంపిడిఓ dr. ఆంజనేయులు గారికి రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమైకుమార్ చేతుల మీదుగా ఉత్తమ ఎంపిడిఓ అధికారిగా అవార్డు పొందడం పట్ల అభినందనల తెలియ జేస్తూ కొందుర్గు మండల పరిషత్ అవరణలో  dr.ఆంజనేయులు గారిని ఘనంగా సన్మాన0 చేసిన మండల BRS పార్టి అధ్యక్షులు విశ్వ నాత్పూర్ సర్పంచ్ ఎలు గంటి శ్రీధర్ రెడ్డి, సర్పంచులు గుడిపల్లి రామ్ రెడ్డి, రాజమోని లింగంగౌడ్, కుమ్మరి బాలరాజు, గొల్ల శేకర్, మండల పాత్రికేయులు    సాక్షి బాలయ్య, ఆంధ్రజ్యోతి సత్యనారయణ, మనతెలంగాణ కటికే శంకర్, దిశ శేకర్, ఉపాధి హామీ AO నర్సింగ్ రావు, విశ్వ నాథ్ పూర్ గ్రామ పంచాయతీ వార్డు. సభ్యులు గుందేటి రాజ నర్సింహ రెడ్డి, చిప్ప ప్రకాష్, కూర బాలంజనేయులు, తదితరులు పాల్గొన్నారు*.....