ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి టిఆర్ఎస్ కార్యకర్తకు . ఐదు లక్షల చెక్ ఇవ్వడం జరిగింది.

Published: Saturday August 06, 2022
 నవాబుపేట్. ప్రజా పాలన.  మండలంలో. మ్యాదరి రవి వాళ్ళ మామ అనారోగ్య పరిస్థితి బాగాలేనందున మన ప్రియతమ నాయకుడు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి . గారికి తెలియజేయడం జరిగింది   ఎన్ఓసి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇట్టి  కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మాడెమోని నర్సింలు ఎంపీపీ అన్నమయ్య మార్కెట్ చైర్మన్ మండే లక్ష్మయ్య  సర్పంచ్ గోపాల్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మల్లెపు నర్సింలు బద్రి, తదితరులు పాల్గొన్నారు తదుపరి . కార్యకర్తలు పాల్గొన్నారు