పేకటరాయుల్ల అరెస్ట్

Published: Wednesday June 02, 2021
కోరుట్ల, మే 31 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి  చేసి 8 మందినీ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 32,300/- రూపాయలు నగదు, 5 ద్విచక్ర వాహనాలు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు.