ఏపీ అకాడమీ చైర్మన్ ను కలిసిన నేలకొండపల్లి నాయకులు.
Published: Friday November 11, 2022
పాలేరు నవంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
ఏపీ అకాడమీ చైర్మన్ గా గురువారం బాధ్యతలు స్వీకరించిన కొమ్మినేని శ్రీనివాసరావు ను నేలకొండపల్లి మండలం కు చెందిన టీఆర్ఎస్ నాయకులు కలిసి ఘనంగా సన్మానించారు. మండలంలోని బోదులబండ కు చెందిన టీఆర్ఎస్ నాయకులు కొడాలి గోవిందరావు ఆధ్వర్యంలో ఉమ్మినేని కృష్ణ, గడుపూడి రజనీకాంత్ లు చైర్మన్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
Share this on your social network: