తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి నియోజకవర్గంలో
Published: Wednesday July 20, 2022
ఈనెల 20వ తేదీన బుధవారం రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే మహేందర్రెడ్డి సునీత మహేందర్రెడ్డి లో పర్యటించి వివిధ కార్యక్రమాలలో పాల్గొని సుమారు 21 కోట్ల రూపాయల 43 లక్షల రూపాయల పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు .ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు పాల్గొన్నారు. 18 కోట్ల రూపాయలతో మైనార్టీ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల అంబేద్కర్ భవనం శంకుస్థాపన కామన్ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమం అధికారకంగా జరగనుంది
Share this on your social network: