తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జడ్పి చైర్ పర్సన్
Published: Tuesday November 23, 2021
వికారాబాద్ బ్యూరో 22 నవంబర్ ప్రజాపాలన : దౌల్తాబాద్ మండలంలో వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని సోమవారం జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి పరిశీలించారు. వర్షాలు పడుతున్నందున కోతల సమయంలో రైతులు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. జడ్పి చైర్ పర్సన్ తో పలువురు జడ్పిటీసీలు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
Share this on your social network: