ఫైనల్లో గణేష్ యూత్ కప్పును గెలుచుకున్న బూర్గంపాడు టీం బూర్గంపాడు (ప్రజా పాలన.)
Published: Tuesday December 27, 2022
ఈనెల .23న రేగా కాంతారావు చేతులమీద ,ప్రారంభించిన గాంధీనగర్ గణేష్ లయన్స్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. ఫైనల్స్ కి చేరుకున్న,గాంధీనగర్ గణేష్ లైన్స్ యూత్ ,బూర్గంపాడు టీం తో హోరా హోరీగా, తలబడగ, 2పరుగులు తేడాతో బూర్గంపాడు టీం ఘనవిజయం సాధించింది, 2 ప్లేస్ గాంధీనగర్ గణేష్ లయన్స్ యూత్ నిలిచింది. యువతలో మంచి జోష్ నింప్పుతూ సక్సెస్ గా ముందుకు దూసుకుపోతున్న గాంధీనగర్ గణేష్ లయన్స్ యూత్ ఎన్నో మంచి కార్యక్రమంలో చేస్తూ యువతును మంచి మార్గంలో నడపాలని వారి టాలెంట్ ని ప్రతివక్కరు ఉపయోగపరుచుకోవాలని కప్పు నిర్వాహకులు అన్నారు. క్రీడలు శరీర దేహదారుఘ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. మరల .26 తరికున మళ్ళీ గాంధీనగర్ గణేష్ లయన్స్ యూత్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కప్ నిర్వహకులు పాల్గొన్నారు.
Share this on your social network: