ఆర్థిక సాయం అందజేత

Published: Tuesday March 23, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని ఎం తుర్కపల్లి గ్రామంలో సోమవారం రోజున ఇటీవల మరణించిన చిలుగురి నర్సీ రెడ్డి కుటుంబానికి ఫైళ్ల ఫౌండేషన్ ద్వారా 5వేల రూపాలయలు ఎంపీటీసీ తుమ్మలవెంకట్ రెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలిమినేటి సత్యనారాయణ, మండల యూత్ కమిటీ ఉపాధ్యక్షుడు ఉప్పుల మల్లేష్, మండల నాయకులు రాధారపు మల్లేశం, వనం చంద్రమౌళి, మర్రి గోపాల్, తుమ్మల చంద్రారెడ్డి, మాసంపల్లి తిరుమలేష్, సల్ల మత్స్యగిరి, బెల్లి నర్సింహా, గ్రామశాఖ అధ్యక్షుడు ఉప్పుల స్వామి, ఉపాధ్యక్షుడు సల్ల మల్లయ్య, కార్యదర్శి బట్టు నవీన్, గ్రామశాఖ యూత్ అధ్యక్షుడు బట్టు నరేష్, పార్టీ కార్యకర్తలు తుమ్మల సతిరెడ్డి, తుమ్మల నరసీమయ్య. ముంత మచ్చగిరి, బట్టు బిక్షం, యాస శ్రీనివాస్ రెడ్డి, మర్రి చంద్రయ్య, మాసంపల్లి సత్యనారాయణ, పాక రాజయ్య, జక్కుల మల్లయ్య, దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.